Covid-19 | దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్గా
అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. పోలింగ్, కౌంటింగ్లోనూ ఈ నిబ
న్యూయార్క్ : పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ తొలిడోసు కోసం నిరీక్షిస్తున్న దశలో బూస్టర్ డోస్ను ముందుకు తేవడాన్ని కుంభకోణంగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనం గెబ్రియసస్ అభివర్ణించారు. అల్పాదాయ ద�
ముంబై : నగర పౌరులందరికీ నూటికి నూరు శాతం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు అందచేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ముంబై నగరంలో శనివారం ఉదయంతో 92,36,500 మందికి కొవిడ్-19 త�
మళ్లీ కరోనా ఉద్ధృతితో ఆందోళన వాషింగ్టన్, నవంబర్ 12: అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. పలు ప్రాంతాల్లోని దవాఖానల ఐసీయూలు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. రెండు వారాల కిందటితో పోలిస్తే 12 రాష�
మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల
అమరావతి : ఏపీలో కొత్తగా 262 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 33వేల 362 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని వివరించారు. కొవిడ్ కారణంగా శ్రీకాకుళం, కృష్ణా జి�
Union Health minister Mansukh Mandaviya | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రస్తుతం చివరి దశలో ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
Fifth wave of Corona in France!: Health Minister warned | ఫ్రాన్స్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలో కొవిడ్ ఐదో వేవ్ దశ దేశాన్ని ప్రారంభం కావొచ్చునని.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా
న్యూఢిల్లీ: దేశవాళీ బ్యాడ్మింటన్ సీజన్కు వేళయైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత 20 నెలలుగా స్తంభించిపోయిన జాతీయ స్థాయి టోర్నీలు డిసెంబర్లో మొదలుకానున్నాయి. చెన్నైలో డిసెంబర్ 16న సీనియర్ ర్యాంకి�
న్యూఢిల్లీ: క్రీడా కార్యక్రమాలను కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ వ్యాప్తి కారణంగా ఇస్తాంబుల్ వేదికగా డిసెంబర్ 4 నుంచి 18 మధ్య జరుగాల్సిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ వాయిదా పడింది. మార్చి 2022 �
గడిచిన ఏడేండ్లలో తెలంగాణ మనుగడ,అభివృద్ధి వికాసాల గురించి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రూపురేఖలే మారిపోయాయి. కొవిడ్ కారణంగా ఆర్థికరంగం కుదేలైన నేపథ్యంలో స్థిరాస్తి రంగం కూ�
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో మరణించినవారి కుటుంబాలకు రూ.50 వేల పరిహారం ప్రకటించిన నేపథ్యంలో మరణ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మీసేవ ద్వారా మొదటి