Students test positive covid-19 in gurukula school at wyra | జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా
ప్రజారోగ్య పరిరక్షణకు కేసీఆర్ కృషివైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్�
విజయవంతంగా కోలుకున్న గుజరాత్ మహిళ దాహోద్ (గుజరాత్), నవంబర్ 20: గుజరాత్లోని దాహోద్ పట్టణానికి చెందిన ఒక మహిళ కరోనాతో ఏకంగా 202 రోజులు పోరాడి విజయవంతంగా కోలుకొని తిరిగి ఇంటికి చేరారు. దాదాపు ఏడు నెలల పాటు
‘గాంధీ’లో ప్రాణం పోశారు రెండు సార్లు కరోనా.. పాడైన ఊపిరితిత్తులు ప్రైవేట్లో డబ్బంతా పోగొట్టుకొని దవాఖానకు.. ఆర్నెల్ల చికిత్స.. ఆరోగ్యంతో శనివారం డిశ్చార్జి పైసా ఖర్చు లేకుండా రూ.కోటి విలువైన వైద్యం సర్క�
భోపాల్: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడి మధ్యప్రదేశ్లో ఇద్దరు మరణించారు. పూర్తిగా టీకాలు వేయించుకున్న 54 ఏండ్ల మహిళకు ఈ నెల 15న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. భోపాల్ ఎయిమ్స్లో చ�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 22 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్
న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 129 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ�
Covid Restriction | రాష్ట్రంలో కరోనా మహమ్మారి (Covid-19) పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఇకపై ఎలాంటి ఆంక్షలు (Covid Restriction) ఉండవని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.