New Corona Cases | దేశంలో కొత్తగా 10వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం 332 మంది ఈ మహమ్మారి కారణంగా తనువు చాలించినట్లు అధికారులు వెల్లడించారు.
Covid-19 Vaccine | దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక ని
ఏవై 4.2 వేరియంట్ ప్రభావం తక్కువే వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదం ఉండదు వైద్యారోగ్య నిపుణుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా మూడోవేవ్పై ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య నిపుణులు అంటున్నా�
Covid Childrens Vaccine | దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్నా.. సర్వత్రా థర్డ్ వేవ్పై భయాందోళనలు నెలకొన్నాయి. మరో 18 సంవత్సరాలకు పైబడిన
వాషింగ్టన్: కరోనావైరస్ ను నిరోధించడానికి ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ మరో కొత్త ఔషధాన్ని రూపొందించింది. ఈ మందును ప్రయోగించగా 89శాతం వరకు వ్యాధి తీవ్రతను తగ్గించినట్లు ఫలితాలు చెబుతున్నాయి. అక్టోబర్ లో కర�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 116.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇంక�
Covid-19 | దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
లండన్ : కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ ఎంతటి కీలకమో తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న వారు వైరస్ బారినపడిత�
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 461 మంది ప్రాణాలు కోల�
బషీరాబాద్ : అధికారులు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని రెడ్డి ఘణపూర్, అల�