లండన్ : ఆరు విభిన్న కొవిడ్-19 బూస్టర్ డోసులు సురక్షితమని, గతంలో ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో బూస్టర్ డోసులతో రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉందని లాన్సెట్ జర్నల్ల�
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కరోనా నియంత్రణలో భాగంగా చిన్నారులకు కూడా వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్-డీ టీకాను తొలుత ఏడు రాష్ర్టాల్ల
బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది.
చెన్నై: ఒక ప్రైవేట్ స్కూల్లో 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ రేటును సవరించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ధర రూ.200 మేర తగ్గించారు. గతంలో రూ.900 ఉండగా ప్రస్తుతం రూ.700 వసూలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధ
న్యూఢిల్లీ : గత ఏడాది మే నుంచి నవంబర్లో దేశంలో అతితక్కువగా కేవలం 3.1 లక్షల కొవిడ్-19 తాజా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఆరు నెలలుగా నవంబర్లో తాజా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మే 6న కొవిడ్-19
లో బేస్ ఎఫెక్ట్తో క్యూ2 జీడీపీ వృద్ధి 8.4 శాతం న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో 8.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంకాల �
DH Srinivasa Rao Comments on Omicron Variant | ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించలేదని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు �