బీజింగ్: వింటర్ ఒలింపిక్స్ జ్యోతి చైనా రాజధాని బీజింగ్కు చేరింది. ‘ఒలింపిక్స్ బహిష్కరణ’ డిమాండ్పై కొనసాగుతున్న నిరసనల మధ్య జ్యోతి క్రీడా నగరానికి విచ్చేసింది. ఒలింపిక్ కాగడను బీజింగ్ కమ్యూనిస�
వ్యాక్సిన్తో 99 శాతానికిపైగా రక్షణ 3 కోట్ల డోసులకు చేరువగా రాష్ట్రం 75% మందికి మొదటి డోస్ పూర్తి ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా టీకాలు తీసుకోవడంలో నిర్లక
పరిగి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు డాక్టర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ �
పోచమ్మమైదాన్ : కొవిడ్-19 నివారణకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్
Covid Negative RT-PCR test report mandatory | భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కొవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మహారాష్ట్ర అంతటా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలను అర్ధరాత్ర
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ రికవరీ రేటు గత ఏడాది మార్చి నుంచి తొలిసారిగా 98 శాతం దాటడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరోవైపు రోజువా
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే గత నాలుగైదు రోజులుగా కరోనా కేసులు పది వేల లోపు నమోదయ�
న్యూఢిల్లీ : దేశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వచ్చే వారం భారత్ అరుదైన మైలురాయిని చేరనుంది. వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి దేశంలో వంద కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తవుతుందని ఇద�
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 20 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా టీకా తీసుకున్న విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విద్యార్థు
భోపాల్ : గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించగా తాజాగా ఇందులో ఉండే పదార్ధాలు కొవిడ్-19, మధుమేహం, వయో సంబంధ అనారోగ్య సమస్యలను నివారిస్తాయని ఇండియన్ ఇనిస్టిట్య