న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ కోలుకుంది. తాజా కొవిడ్-19 టెస్టులో తనకు నెగెటివ్ వచ్చినట్లు హిమాదాస్ గురువారం ట్వీట్ చేసింది. పటియాలలోని జాతీయ శిక్షణ శిబిరంలో గత వారం న
రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ డా. రజినిరెడ్డి పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ పెద్దేముల్ : వైద్య సిబ్బంది అందరి సమన్వయంతో మండలంలో రానున్న రెండు రోజుల్లో 100% కరోనా వ్యాక్సినేషన్
Covid Booster Dose | ప్రస్తుతం దేశంలో కొవిడ్ టీకా ముమ్మరంగా సాగుతున్నది. గురువారం దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ 100 కోట్ల మార్క్ను దాటింది. ఈ సందర్భంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు ముందు దేశ జనాభా అంతటికీ ముందుగా పూర్తి వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప�
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసుల పంపిణీ మైలురాయిని అధిగమించిన భారత్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనమ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. కరో
బీజింగ్: వింటర్ ఒలింపిక్స్ జ్యోతి చైనా రాజధాని బీజింగ్కు చేరింది. ‘ఒలింపిక్స్ బహిష్కరణ’ డిమాండ్పై కొనసాగుతున్న నిరసనల మధ్య జ్యోతి క్రీడా నగరానికి విచ్చేసింది. ఒలింపిక్ కాగడను బీజింగ్ కమ్యూనిస�
వ్యాక్సిన్తో 99 శాతానికిపైగా రక్షణ 3 కోట్ల డోసులకు చేరువగా రాష్ట్రం 75% మందికి మొదటి డోస్ పూర్తి ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా టీకాలు తీసుకోవడంలో నిర్లక
పరిగి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు డాక్టర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ �
పోచమ్మమైదాన్ : కొవిడ్-19 నివారణకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్
Covid Negative RT-PCR test report mandatory | భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కొవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మహారాష్ట్ర అంతటా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలను అర్ధరాత్ర
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ రికవరీ రేటు గత ఏడాది మార్చి నుంచి తొలిసారిగా 98 శాతం దాటడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరోవైపు రోజువా
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే గత నాలుగైదు రోజులుగా కరోనా కేసులు పది వేల లోపు నమోదయ�