Covid-19 | దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్గా ఉండగా
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా క
సెప్టెంబర్లో 57 శాతం వృద్ధి నౌకరీ.కామ్ ఇండెక్స్లో వెల్లడి ముంబై, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా ఉద్యోగ నియమకాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనాతో గత కొన్ని నెలలుగా నిరుత్సాహ పరిచిన ఉద్యోగ అవకాశాలు మళ్లీ పుంజుకు
కొవిడ్ కారణంగా పిల్లలు ఆరుబయట ఆడుకోవడమే తగ్గిపోయింది. ఎక్కువగా సెల్ఫోన్లు, టీవీలకే అతుక్కుపోవాల్సి వస్తున్నది. ఫలితంగా వారిని అనారోగ్యం వెంటాడుతున్నది. దీనికి ‘ప్లేహౌస్’ మంచి పరిష్కారం. సంపన్నుల �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 16లోపు టీకా వేసుకోని వారిని ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించబోమని హెచ్చరించింది. వ్యాక్సిన్ �
జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ జైనూర్ : ప్రతి పల్లెల్లో అర్హులైన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మానిగూడ గ్రామాన్�
Covid-19 graph plateauing, but ‘we haven’t controlled second wave yet' | దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుతున్నా.. మహమ్మారిపై ఇంకా పోరాటం ముగియలేదని కేంద్రం పేర్కొన్నది. సగటున రోజుకు దేశంలో
మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికి తప్పనిసరి వాడుతున్నాం నిమ్స్ దవాఖాన వైద్యనిపుణులు డాక్టర్ పరంజ్యోతి అమెరికా, స్విట్జర్లాండ్ యూనివర్సిటీల పరిశోధనల్లోనూ వెల్లడి ‘లాన్సెట్ ఈ క్లినికల్ జర్నల్’
ప్రచారంయాంటి సెప్టిక్ రసాయనం అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ కొవిడ్ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీనిని నెబ్యులైజర్ ద్వారా పీల్చితే ముక్కులో, ఊపిరితిత్తుల్లో వైరస్లోడ్ను తగ్గిస్తుంది. కరోనాను నిర
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పోటీలకు వేళయైంది. బెంగళూరు వేదికగా డిసెంబర్ 21 నుంచి ఎనిమిదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి లీగ్ను ఒకే నగరానికి పరిమితం చేసినట్లు నిర�