న్యూఢిల్లీ : దేశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వచ్చే వారం భారత్ అరుదైన మైలురాయిని చేరనుంది. వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి దేశంలో వంద కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తవుతుందని ఇద�
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 20 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా టీకా తీసుకున్న విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విద్యార్థు
భోపాల్ : గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించగా తాజాగా ఇందులో ఉండే పదార్ధాలు కొవిడ్-19, మధుమేహం, వయో సంబంధ అనారోగ్య సమస్యలను నివారిస్తాయని ఇండియన్ ఇనిస్టిట్య
Covid-19 | దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్గా ఉండగా
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా క
సెప్టెంబర్లో 57 శాతం వృద్ధి నౌకరీ.కామ్ ఇండెక్స్లో వెల్లడి ముంబై, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా ఉద్యోగ నియమకాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనాతో గత కొన్ని నెలలుగా నిరుత్సాహ పరిచిన ఉద్యోగ అవకాశాలు మళ్లీ పుంజుకు
కొవిడ్ కారణంగా పిల్లలు ఆరుబయట ఆడుకోవడమే తగ్గిపోయింది. ఎక్కువగా సెల్ఫోన్లు, టీవీలకే అతుక్కుపోవాల్సి వస్తున్నది. ఫలితంగా వారిని అనారోగ్యం వెంటాడుతున్నది. దీనికి ‘ప్లేహౌస్’ మంచి పరిష్కారం. సంపన్నుల �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 16లోపు టీకా వేసుకోని వారిని ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించబోమని హెచ్చరించింది. వ్యాక్సిన్ �
జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ జైనూర్ : ప్రతి పల్లెల్లో అర్హులైన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మానిగూడ గ్రామాన్�