AP New Corona Cases | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,570 కొవిడ్ కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా ఒకరు మృతి చెందారు. తాజాగా
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా రూ. 2. 13 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల
Covid to health workers: ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్నది. హిమాలయ దేశం నేపాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వ దవాఖానల్లో హెల్త్వర్కర్లు
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంపై జాగ్రత్తగా ఉండాలని, అదే సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వందేండ్లకు ఓసారి వచ్చే ఇలాంటి మహమ్మారిపై పోరులో మూడో సంవత్సరంలోకి అడుగు పెట�
నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్ గయానా: భవిష్యత్తు తారలను ప్రపంచానికి పరిచయం చేసే అండర్-19 ప్రపంచకప్కు సమయం ఆసన్నమైంది. కరోనా కష్టకాలంలో పటిష్ట ఏర్పాట్ల మధ్య శుక్రవారం నుంచి ఐసీసీ మెగా టోర్నీకి తెరలేవనుం�
Telangana Covid-19 Update | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,707 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 582
తిరువనంతపురం: కేరళలో కొత్తగా 59 ఒమిక్రాన్ కేసులు గురువారం నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల మొత్తం సంఖ్య 480కి పెరిగింది. తాజాగా నమోదైన 59 కేసుల్లో అలప్పుజా జిల్లా నుంచి 12, త్రిసూర్ నుంచి 10
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల
గౌహతి: అస్సాం, నాగాలాండ్ గవర్నర్ జగదీష్ ముఖీకి కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో గౌహతిలోని అపోలో ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. కాగా, గవర్నర్ జగదీష్ ముఖీ ఆరోగ్యం గు
IIT Hyderabad | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)కు చెందిన 120 మంది విద్యార్థులు, సిబ్బంది గడిచిన వారంలో కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులనూ సైతం నిలిపివేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద�
Seven Indian Badminton players test positive for Covid-19 | బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ టోర్నీలో కరోనా కలకలం సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్తో
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వారం చివర్లో కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అనంతరం మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్
అల్లం వంటింట్లో ఉండే దివ్యౌషధం. దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు దరి చేరవు. అందుకే