Khushbu: దేశంలో కరోనా విస్తృతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారం రోజులుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. దాంతో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. తాజాగా సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు వెయ్యి మందికి పా
Mansukh Mandaviya: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ మరికాసేపట్లో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులు, ఆరోగ్య శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ
Covid-19 | దేశంలో కరోనా (Corona cases) మరహమ్మారి మరోసారి జూలు విదిల్చింది. గత మూడు రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 70 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు
తరుముకొస్తున్న థర్డ్వేవ్ పస్తుతం పెరుగుతున్న కేసులు పండుగ వేళ జాగ్రత్త ఉండాలంటున్న వైద్యులు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): థర్డ్వేవ్ తరుముకొస్తుందా అంటే అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. వారం
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు రోజూ 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ పిచికారీ ఆరు జోన్లలో 500 మందితో ప్రత్యేక టీంలు త్వరలో ప్రతి సర్కిల్లో రెండు ఐసొలేషన్ కేంద్రాలు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కర�
భయం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం స్వీయ నియంత్రణ పాటించాలి అందరూ టీకాలు వేయించుకోవాలి 15 ఏండ్లు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఇప్పించాలి అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి జాగ్రత్తలతో సం
సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న హౌస్ సర్జన్లకు కరోనా పా జిటివ్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ థర్డ్ వేవ్లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో �
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. వరుసగా మూడో రోజు కూడా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 44,388 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
సుల్తాన్బజార్ : ప్రపంచానికి శాంతిని, మతసామస్య సందేశాన్ని వ్యాప్తి చేసిన ఖాల్సాపంత్ వ్యవస్థాపకుడు పదవ,చివరి సిక్కు గురువు గురు గోవింద్ సింగ్జీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రకాష్ పురబ్ కార్�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1673 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారికి ఒక వ్యక్తి బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు.
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) మరింత తీవ్రమవుతున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మరోసారి వేగంగా పెరిగిపోతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా