Pfizer says omicron vaccine will be ready in March | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నది. దాదాపు అన్ని దేశాలు మహమ్మారికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ శుభవార్త చెప్పింది
పలు రాష్ర్టాల్లో కీలకంగా దేశీయ పర్యాటకం తెలంగాణకు వచ్చేవాళ్లలోనూ లోకల్ వాళ్లే హైదరాబాద్, జనవరి 10 : కొవిడ్ దెబ్బకు గత రెండేండ్లలో విదేశీ పర్యాటకుల రాక తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ఆస్కారం లేకపోవటం �
న్యూఢిల్లీ: హై రిస్క్ కాకపోతే, కరోనా రోగుల కాంటాక్ట్లకు టెస్ట్ చేయాల్సిన అవవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా పరీక్షలు, రోగుల కాంటాక్ట్ వ్యక్తుల నుంచి నమూనాల సేకరణకు సంబం
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు కరోనా సోకింది. సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఈ మేరకు బీహార్ సీఎం కార్యాల�
Khushbu: దేశంలో కరోనా విస్తృతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారం రోజులుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. దాంతో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. తాజాగా సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు వెయ్యి మందికి పా
Mansukh Mandaviya: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ మరికాసేపట్లో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులు, ఆరోగ్య శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ
Covid-19 | దేశంలో కరోనా (Corona cases) మరహమ్మారి మరోసారి జూలు విదిల్చింది. గత మూడు రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 70 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు
తరుముకొస్తున్న థర్డ్వేవ్ పస్తుతం పెరుగుతున్న కేసులు పండుగ వేళ జాగ్రత్త ఉండాలంటున్న వైద్యులు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): థర్డ్వేవ్ తరుముకొస్తుందా అంటే అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. వారం
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు రోజూ 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ పిచికారీ ఆరు జోన్లలో 500 మందితో ప్రత్యేక టీంలు త్వరలో ప్రతి సర్కిల్లో రెండు ఐసొలేషన్ కేంద్రాలు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కర�
భయం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం స్వీయ నియంత్రణ పాటించాలి అందరూ టీకాలు వేయించుకోవాలి 15 ఏండ్లు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఇప్పించాలి అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి జాగ్రత్తలతో సం