కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇమ్యూనిటీ పెంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రెండు రోజుల్లో కరోనా కేసులు డబుల్ అవుతున్నాయి. ఒక్క రోజులోనే 68 శాతం మేర కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,449 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదై�
Covid-19 : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించడం గతంలో అనుసరించిన విధానమని, అది ఇప్పుడు ఎలాంటి పరిష్కారం కాదని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ అన్నారు. కర్నాటకలో ముఖ్యంగా బెంగళూర్ల�
Covid to police: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్నది. ముఖ్యంగా ముంబై మహానగరంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. అక్కడి సామాన్య ప్రజలతోపాటు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి గురువారం రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 32, 613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నార�
రోజువారీ నిర్ధారణ పరీక్షలు పెంపు గ్రేటర్లో విజృంభిస్తున్న కరోనా.. వారంలోనే రెట్టింపైన కేసులు అలర్టయిన వైద్యారోగ్యశాఖ.. సెలవులు రద్దు ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వల పెంపు రెట్టింపు కానున�
సినీ హీరో మహేశ్బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా తేలినట్టు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. తనను క�
భారీగా క్రిస్మస్, న్యూఇయర్ బుకింగ్స్ రద్దు రూ.200 కోట్ల నష్టం హోటల్, రెస్టారెంట్ల సమాఖ్య న్యూఢిల్లీ, జనవరి 6: కరోనా మహమ్మారి ఆతిథ్య రంగాన్ని వదలడం లేదు. దాదాపు గత రెండేండ్లుగా కొవిడ్-19తో కుదేలవుతున్న హా�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 6 : ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా టీకా వేయించాలని సెక్టోరల్ అధికారి జీ నారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేసే కార్యక్రమ�
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన సోదరుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోదరుడి భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్నారని అన్నారు. ఇది త�
Hyderabad police commissioner orders closure of Numaish | అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పూర్తిగా రద్దయింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయ�