కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇమ్యూనిటీ పెంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్రాన్ నుంచి సేఫ్గా ఉండొచ్చని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ డీఎస్ చార్యులు. మరి ఆయన చెప్పే సలహాలు, సూచనలను ఈ వీడియోలో చూద్దాం పదండి..