‘శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది’ అంటూ తప్పుడు ప్రచారంతో విక్రయిస్తున్న ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్ల
‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అన్నట్టుగా ‘ఆయుర్వేదమే సర్వరోగ నివారిణి’ అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏది అచ్చమైన ప్రాచీన ఆయుర్వేదమో, ఏది టక్కుటమార చిట్కా వైద్యమో కనిపెట్టడం కష్టమ
ఆయుర్వేద వైద్యం పేరుతో నమ్మించి రూ.3 లక్షలకు పైగా మోసానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన సచిన్ గుప్తా తన తండ్రి రామావతార్ గుప్తా (70)కు వ�
ప్రముఖ ఆయుర్వేద ఔషధం ‘గుడుచి/గిలాయ్'తో (తిప్పతీగ) శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకున్నారని పతంజలి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్న సీసీఆర్ఏఎస్ సైదాబాద్, జనవరి 25: కొవిడ్-19 కట్టడికి సెంట్రల్ కౌన్సిల్ రిసెప్షన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఎఎస్) ఆధ్వర్యంలో తయారు చేసిన ‘సంశమనివటి’ (గుడూచి/గిలక్
తమ పిల్లలు మేధావులుగా మారాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. తమ బిడ్డ అత్యంత తెలివిమంతుడు కావాలని కోరుకుంటారు. అయితే, ఇలా కావాలంటే ఆయుర్వేదం ప్రకారం వారికి రోజూ కొన్ని తినిపించాలట. ఇలాచేస్త�
గ్యాస్ట్రిక్ సమస్య..ఇప్పుడు అందరిలో కామన్ అయిపోయింది. జీవనశైలిలో మార్పువల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం చాలామంది వివిధ రకాల మందులు వాడుతుంటారు. వాటివల్ల దుష్ప్రభావ�
ఆయుర్వేద మందు పేరిట టోకరా ఓ ఉద్యోగి వద్ద రూ.1.14 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు వెంగళరావునగర్, జనవరి 7 : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్య దూరం చేస్తామంటూ ఓ ఉద్యోగి వద్ద ఆగంతకులు రూ.1.14 లక్షలు కొట్టేశారు. ఎస్ఆర్న
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇమ్యూనిటీ పెంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్�
సైదాబాద్ : ప్రజల్లో ఆయుర్వేద వైద్య విధాన పద్దతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఆయుర్వే�
కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఎక్కువ. కానీమరణాల రేటు తక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు అల్లోపతితోపాటు ఆయుర్వేదిక్ మందులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చాయి. మరి ఆ
మందు పంపిణీపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ | కరోనా నివారణకు కృష్ణంపట్నం ఆనందయ్య మందు తయారీ, పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మందు తయారీ, పంపిణీని విరమి�