ఆయుర్వేద మందు పేరిట టోకరా ఓ ఉద్యోగి వద్ద రూ.1.14 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు వెంగళరావునగర్, జనవరి 7 : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్య దూరం చేస్తామంటూ ఓ ఉద్యోగి వద్ద ఆగంతకులు రూ.1.14 లక్షలు కొట్టేశారు. ఎస్ఆర్న
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇమ్యూనిటీ పెంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్�
సైదాబాద్ : ప్రజల్లో ఆయుర్వేద వైద్య విధాన పద్దతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఆయుర్వే�
కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఎక్కువ. కానీమరణాల రేటు తక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు అల్లోపతితోపాటు ఆయుర్వేదిక్ మందులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చాయి. మరి ఆ
మందు పంపిణీపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ | కరోనా నివారణకు కృష్ణంపట్నం ఆనందయ్య మందు తయారీ, పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మందు తయారీ, పంపిణీని విరమి�
ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి ఏమన్నారంటే | నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య ఔషధంతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్ కమిటీ నిర�
అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్�
ప్రతి ఔషధంలోనూ రసాయన గుణాలు హెర్బల్ చికిత్సతో కరోనాను తగ్గించవచ్చు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్కు కూడా చెక్ హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆనందయ్య ఆయుర్వేద వైద్యంతో దేశవ్యాప్తంగా ఆయుర్వేదంపై విపరీత
31న ఆయుర్వేద మందుపై లోకాయుక్త విచారణ హాజరుకావాలని నెల్లూరు అధికారులకు ఆదేశం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై వివిధ పరీక్షల్లో సానుకూల ఫ�
కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం | భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నాకి వెళ్లనుంది.