తమ పిల్లలు మేధావులుగా మారాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. తమ బిడ్డ అత్యంత తెలివిమంతుడు కావాలని కోరుకుంటారు. అయితే, ఇలా కావాలంటే ఆయుర్వేదం ప్రకారం వారికి రోజూ కొన్ని తినిపించాలట. ఇలాచేస్తే పిల్లలు ఇంటలెక్చువల్స్గా తయారవుతారని ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు శ్రీనివాసాచార్యులు చెబుతున్నారు. మరి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.