మనం తీసుకునే ఆహారంపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే శరీరంలోని అవయవాలతో సహా మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారం శరీరంలో
మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహారం తీసుకునే విషయంలో ప్రతిరోజూ ఒక సవాల్ ను ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారం తక్షణమే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, అనారోగ్యానికి కూడా
మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం నుండి విషాన్ని తొలగించడంలో, హానికరమైన పదార్థాలను విచ్చినం చేయడంలో, అనారోగ్య సమస్యలకు వాడే మందుల న
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య, ఈ సమస్యతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం 2020లో దాదాపు 9,30,000 మరణ�
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ధమనుల నాళాల గోడల ఆరోగ్యం నైట్రిక్ ఆక్సైడ్ పై ఆధారపడి ఉంటుంది. తగినంత నైట్రిక్ ఆక్సైడ్ ఉన్నప్పుడు ధ�
చాలా మంది భారతీయులకు రోటీ అనేది రోజు వారి ఆహారమే అని చెప్పవచ్చు. దాని వల్ల కలిగే మేలు , పోషకాల గురించి ఆలోచించకుండా గోధుమ రోటీలని రోజూ తింటూనే ఉంటారు. గోధుమ రోటీలని ఎక్కువగా తీసుకున్నప్పటి�
మనం తీసుకునే ఆహారంలో చక్కెర ఒక భాగమైనదని చెప్పవచ్చు. ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం నిద్రించే వరకు ఏదో ఒక రూపంలో చక్కెరను తీసుకుంటూనే ఉంటాం. టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్, కుక్కీస్ ఇలా ఏదో ఒక �
భోజనాన్ని రుచికరమైన మౌత్ ఫ్రెషర్ తో ముగియడం భారతదేశం పాత సంస్కృతిలో ఒక భాగం. భోజనం చేసిన తరువాత జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇలా చేస్తూ ఉంటారు. మౌత్ ఫ్రెషర్ గా ఎక్కువగా సుగంధ ద్రవ్యాల�
శరీరంలో వేగంగా పెరిగే కొలెస్ట్రాల్ బలహీనమైన గుండెకు సూచిక అని వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. దీని వల్ల గుండె పనితీరు దెబ్బతినడంతో పాటు
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి పోషకాలను, శక్తిని అందించే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ వ్యాధిగ�
డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇన్పులిన్ ను తీసుకుంటారు. ఇన్పులిన్ తీసుకున్నప్పటికీ �
అత్యంత పోషకమైన, శక్తితో నిండిన ఆహారాల్లో అరటిపండు ఒకటి. అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో పొటాషియం, విటమిన్
వెదురు పిలకలను (బాంబూ షూట్స్) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సైంటిస్టులు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)కి చెందిన పరిశోధక�