క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఖరీదైన పరీక్షలు, వైద్య సదుపాయాల కొరత కారణంగా అనేక మంది రోగుల్లో వ్యాధి ముదిరిన తర్వాతే క్యాన్సర్ నిర్ధారణ అవ�
విటమిన్ డి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. ఎముకల ఆరోగ్యంతోపాటు గుండె, రక్తనాళాల పనితీరులోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో చాలామంది వైద్యుల సలహాతో లేదా సొంతంగా విటమిన్ డి సప్లిమెంట్లను తీస
మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ను కూడా అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు, మరణాలు గణనీయంగా ఉన్నాయి. గ్లోబోకాన్ 2020 గణాంకాల ప్రకారం సుమారు 3.14 లక్షల మంది �
బరువు తగ్గేందుకు ఉపయోగించే ఓజెంపిక్, వేగోవీ, జెప్బౌండ్ వంటి జీఎల్పీ-1 మందులు పురుషుల్లో జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఇప్పటికే జన్యుపరంగా పురుషుల్లో స
Walking vs Yoga | వ్యాయామం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి.. వాకింగ్, యోగ! పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే, ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
మహిళలు గర్భనిరోధక ట్యాబ్లెట్లను ఎక్కువగా గర్భధారణను నివారించేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్లు శరీరంలోని హార్మోన్ సంకేతాలను మార్చడంతో పాటు, కాలక్రమేణా కొన్ని పోషకాలను శరీరం గ్రహించే, ఉపయ�
మహిళల్లో పీసీఓఎస్ అంటే సాధారణంగా నెలసరి సక్రమంగా రాకపోవడం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు పెరగడం, గర్భధారణకు సంబంధించిన సమస్యలు వంటి లక్షణాలే గుర్తుకు వస్తాయి. అయితే ఈ సమస్యను కేవలం హార్మోన్లు, అండాశయా�
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందాలంటే ప్రతిరోజూ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లను వేసుకోవాల్సిందేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారం త�
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తున్న సమస్య. ప్రారంభ దశలో దీనిని గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటారు. ఈ దశలో కాలేయంలో కొవ్వు పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, సమస్యను నిర్లక్ష్యం చేస్తే
రోజువారీ ఆహారంలో తగినంత పీచుపదార్థం తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలోనూ పీచుపద
పార్లర్లో ఫేషియల్ చేయించుకున్న తర్వాత చర్మం మెరిసిపోతుందని చాలామంది ఆశిస్తారు. అయితే కొందరికి ఫేషియల్ చేయించుకున్న ఒకటి రెండు రోజులకే ముఖంపై చిన్న ఎర్రని పొక్కులు, తెల్లని మొటిమలు, దురద లేదా మంట వంట�
ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోంది. వైద్య చిత్రాలను విశ్లేషించడం నుంచి రోగ నిర్ధారణకు సహాయం చేయడం వరకు అనేక పనులను వేగంగా పూర్తి చేయగల సామర్థ్యం ఏఐకి ఉంది. అయితే ఏఐ సాధనాలు అంద�
విరేచనాలు వచ్చినప్పుడు శరీరంలో నీరు, లవణాలు వేగంగా తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ ముప్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు నోటి ద్వారా తీసుకునే రీహైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్) ఎంతో ప్రభావవంతమైన, త�
అండాశయ క్యాన్సర్ నిర్ధారణ అయిన మహిళలకు శస్త్రచికిత్స చేయాలా, కీమోథెరపీ అవసరమా, చికిత్స తర్వాత కోలుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతుంటాయి. అయితే ప్రస్తుతం మరో ముఖ్యమైన అంశం కూడా
క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ వల్ల కలిగే బాధాకరమైన దుష్ప్రభావాలను తగ్గించి, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు సైలోసైబిన్ ఉపయోగపడుతుందా అనే అంశంపై అమెరికాలో పరిశోధనలు జరుగుతున్నాయి. మ�