ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వారం చివర్లో కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అనంతరం మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్
అల్లం వంటింట్లో ఉండే దివ్యౌషధం. దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు దరి చేరవు. అందుకే
Lata Mangeshkar: కరోనా బారినపడ్డ ప్రముఖ గాయని, భారతరత్న లతామంగేష్కర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ముంబైలోని బ్రీచ్ స్వీట్ ఆస్పత్రిలో ఆమె అత్యవసర చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు
Prosenjit Chatterjee: దేశంలో థర్డ్వేవ్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. బుధవారం ఆ సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువయ్యింది. కరోనా బారిన పడుతున్న వాళ్�
Lav Agarwal: ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ కొనసాగుతూనే ఉన్నది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ
1,700 Delhi police personnel tested Corona positive from Jan 1 to Jan 12 | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరోనా విలయం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పోలీస్శాఖపై సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెల ఒకటి నుంచి బుధవారం వ�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ఇతర వేరియంట్లతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. రోజూ వారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. సెకండ్ వేవ్ తర్వాత
యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీపై బీమా సంస్థలతో ఐఆర్డీఏఐ న్యూఢిల్లీ, జనవరి 11: కరోనా రోగులకు యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ కోసం వచ్చే క్లెయింలను ఆలస్యం చేయవద్దని జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా �
Pfizer says omicron vaccine will be ready in March | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నది. దాదాపు అన్ని దేశాలు మహమ్మారికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ శుభవార్త చెప్పింది
పలు రాష్ర్టాల్లో కీలకంగా దేశీయ పర్యాటకం తెలంగాణకు వచ్చేవాళ్లలోనూ లోకల్ వాళ్లే హైదరాబాద్, జనవరి 10 : కొవిడ్ దెబ్బకు గత రెండేండ్లలో విదేశీ పర్యాటకుల రాక తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ఆస్కారం లేకపోవటం �
న్యూఢిల్లీ: హై రిస్క్ కాకపోతే, కరోనా రోగుల కాంటాక్ట్లకు టెస్ట్ చేయాల్సిన అవవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా పరీక్షలు, రోగుల కాంటాక్ట్ వ్యక్తుల నుంచి నమూనాల సేకరణకు సంబం