న్యూఢిల్లీ : కరోనా నిబంధనలను విధిగా పాటిస్తే కొవిడ్-19 నుంచి మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో భారత్ బయటపడుతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ, అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పాండా పేర్కొన్
Covid peak stage: ఒమిక్రాన్ వేరియంట్ మూలంగా ఊపందుకున్న కరోనా థర్డ్ వేవ్ ప్రస్తుతం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతున్నది. �
newborn to four years of age are most at covid risk | కరోనా మహమ్మారి పిల్లలపైనా ప్రభావం చూపుతున్నది. అమెరికాలో పెద్ద ఎత్తున చిన్నారులు వైరస్ కారణంగా ఆసుత్రిపాలవుతున్నారు. ఇది ప్రపంచానికి ముప్పుగా సూచిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్త�
వర్సిటీలకు ఉన్నత విద్యామండలి ఆదేశం వాయిదా వేస్తూ ప్రకటనలు జారీచేసిన జేఎన్టీయూ, ఉస్మానియా, బీఆర్ఏవోయూ హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ/బంజారాహిల్స్: రాష్ట్రంలోని విద్యాసంస్థల
ఫీజుల నియంత్రణ, ఆంగ్లమాధ్యమం వంటి క్యాబినెట్ నిర్ణయాలపై పలు ఉపాధ్యాయ సంఘాల సంతోషం సీఎం కేసీఆర్కు పలువురి కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బడుల బాగు కోసం ప్రభుత్వం ప్రకటించిన ‘మన ఊరు.. మన బడ�
ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం నలుగురు ఐఏఎస్లతో కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మరింత మెరుగైన సేవలకు ఉన్న అవకాశాలపైనా కమిటీ పరిశీలన సమగ్ర నివేదికకు సీఎం ఆదేశం ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం
మెడికల్ కాలేజీలకు మినహాయింపు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఓయూ, జేఎన్టీయూలో ఆన్లైన్ క్లాసులు హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ�
7,743కు చేరిన ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల