Maharashtra Covid Cases | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
అగ్రహీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను హోమ్ క్యారంటైన్లో ఉన్నట్లు చిరంజీవి పేర్కొన్నారు ‘అన్ని జాగ్రత్తలు ప�
లండన్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కొవిడ్-19 సోకితే వారిలో సూపర్ ఇమ్యూనిటీ ప్రేరేపితమవుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. టీకా రెండు డోసులు తీసుకోకముందు ఇన్ఫెక్షన్కు గుర�
Omicron Variant Cases | కరోనా రోగులపై ముంబైలో నిర్వహించిన సర్వలో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ముంబైలో 89శాతం కరోనా సోకిన రోగుల్లో
అందుబాటులో హోమ్ ఐసొలేషన్ కిట్లు చురుకుగా అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్ జాగ్రత్తలు పాటించాల్సిందే: డా.అనురాధ జూబ్లీహిల్స్, జనవరి 24 : కొవిడ్ కట్టడికి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ముమ్మరంగ�
గౌహతి: కరోనా టీకాలు వేసుకోకపోతే బహిరంగ ప్రదేశాలకు రావొద్దని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులకు మినహా మరెక్కడా ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలందరూ బహిరంగ ప్రదేశ
Corona Test | విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు యూకే గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే వారికి కరోనా టెస్టులు చేయకూడదని
telangana reports 3940 new covid cases | రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి
Daily COVID-19 cases | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత ఐదు రోజులుగా నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. రోజువారీ
India Covid-19 Update | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గినా.. 3లక్షలపైగా కొత్త రికార్డవగా.. 500పైగా మరణాలు నమోదయ్యాయి.
కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ, జనవరి 22: తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న వారికి టీకా ఇవ్వడాన్ని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది. ముందస్తు జాగ్రత్త(�