Omicron Variant Cases | కరోనా రోగులపై ముంబైలో నిర్వహించిన సర్వలో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ముంబైలో 89శాతం కరోనా సోకిన రోగుల్లో
అందుబాటులో హోమ్ ఐసొలేషన్ కిట్లు చురుకుగా అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్ జాగ్రత్తలు పాటించాల్సిందే: డా.అనురాధ జూబ్లీహిల్స్, జనవరి 24 : కొవిడ్ కట్టడికి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ముమ్మరంగ�
గౌహతి: కరోనా టీకాలు వేసుకోకపోతే బహిరంగ ప్రదేశాలకు రావొద్దని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులకు మినహా మరెక్కడా ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలందరూ బహిరంగ ప్రదేశ
Corona Test | విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు యూకే గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే వారికి కరోనా టెస్టులు చేయకూడదని
telangana reports 3940 new covid cases | రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి
Daily COVID-19 cases | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత ఐదు రోజులుగా నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. రోజువారీ
India Covid-19 Update | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గినా.. 3లక్షలపైగా కొత్త రికార్డవగా.. 500పైగా మరణాలు నమోదయ్యాయి.
కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ, జనవరి 22: తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న వారికి టీకా ఇవ్వడాన్ని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది. ముందస్తు జాగ్రత్త(�
హెచ్ఐవీ వైరస్ దశాబ్దాలుగా మనకు సవాలు విసురుతున్నది. ఎప్పటికప్పుడు ఇది మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి, విరుగుడుగా ఓ మంచి టీకాను కనిపెట్టడం అసాధ్యమైపోయింది. కానీ ఇప్పుడు ఓ కొత్త ఆశారేఖ కనిపిస్తున్నది. mRN
సికింద్రాబాద్, జనవరి 22: కరోనా కట్టడిలో భాగంగా ముం దస్తు జాగ్రత్తగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ఇంటింటికీ జ్వర సర్వే రెండో రోజు ముమ్మరంగా సాగింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో 48 బృందాలు గడపగడపక�
erragadda chest hospital | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. సామాన్య జనంతో పాటు వైద్యులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో 4,416 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,670, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డిలో 3