కమ్మని వాసన కూడా కుళ్లు వాసలానే కొవిడ్ నుంచి కోలుకొన్న చిన్నారుల్లో కొత్త జబ్బు బ్రీత్ ట్రైనింగ్, స్మెల్ థెరపీతో ఉపశమనం ముంబై: ‘మా పిల్లలు ఈ మధ్య సరిగా తినట్లేదు. ఇష్టమైన చాక్లెట్లను చూసినా ముఖం అదోల�
Under-19 World Cup: వెస్టిండీస్లో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న భారత క్రికెట్ క్యాంపులో కరోనా కలకలం రేపింది. క్యాంపులోని నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రిక
Vaccination: దేశంలో 2021 జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ అప్పటి నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతూనే ఉన్నది. నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా దేశమంతటా
కరోనా విజృంభణ వేళ ప్రతికూలత ఒక్కరోజే 3 లక్షలకుపైగా కొత్త కేసులు న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభిస్తున్నవేళ అత్యంత కీలకమైన ఐదు ల్యాబోరేటరీలు నిధుల కొరతతో మూతపడ్డాయి. కరోనా ఒమిక్రాన్
న్యూఢిల్లీ : భారత్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టడంతో కొవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్లతో మరణాల రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల విష
మహానగరంలో నయాకల్చర్ ‘హోంబార్’ ఇంట్లోనే మద్యం తాగేందుకు ఏర్పాట్లు అందమైన ఇంటీరియర్తో బార్ ఉండే సొబగులు దడ పుట్టిస్తున్న డ్రంకన్ డ్రైవ్,కరోనా కేసుల భయాలు బయటి పార్టీలకు దూరంగా ఉంటున్న ప్రజలు ఇంద
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటం
22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�
ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనవరి 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి