లండన్: బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్కు రెండోసారి కరోనా సోకింది. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం గురువారం తెలిపింది. ప్రస్తుతం ఆయన స్వీయ ఐసొలేషన్లో ఉన్నట్
హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): బయోటెక్నాలజీ రంగం అభివృద్ధికి చేసిన విశేష కృషికిగాను బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్లకి డాక్టర్. బీఎస్ బజాజ్ స్మారక ప్రత్యేక అవార్డు-2022ను ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయ�
కొండాపూర్ : కొవిడ్ సోకిన గర్బిణీ మహిళ (36 నెలల)కు సాధారణ ప్రసవం చేసి తల్లీ,బిడ్డలను కాపాడారు హైటెక్సిటీ లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు. కరోనా సోకిన గర్భిణీల ప్రసవానికి పలు దవాఖానలు న
కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు రవాణా, వినియోగం మరింత సులభం మహమ్మారి వేళల్లో వేగంగా వ్యాక్సినేషన్కు అవకాశం హైదరాబాద్, జనవరి 30: భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ముక్కు ద్వారా వేసే కరోనా టీకా మూ
ముంబై, జనవరి 30: ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కొవిడ్ నుంచి కోలుకున్నారు. నెలక్రితం కరోనా, న్యూమోనియాతో ఆమె ముంబైలోని ఓ దవాఖానలో చేరారు. మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ప్రస్తుతం వెంటిలేటర్ అవ�
Kerala Covid Cases | కేరళలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం 51,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,83,515కు చేరుకుంది. వైరస్తో
World Health Organization | భారత్లోని పలు రాష్ట్రాలతో పాటు నగరాల్లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం హెచ్చరించింది. వైరస్ను
Maharashtra Covid Cases | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
అగ్రహీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను హోమ్ క్యారంటైన్లో ఉన్నట్లు చిరంజీవి పేర్కొన్నారు ‘అన్ని జాగ్రత్తలు ప�
లండన్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కొవిడ్-19 సోకితే వారిలో సూపర్ ఇమ్యూనిటీ ప్రేరేపితమవుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. టీకా రెండు డోసులు తీసుకోకముందు ఇన్ఫెక్షన్కు గుర�