జెరూసలేం: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. తాజాగా ఇజ్రాయెల్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహ�
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు చెప్తేనే అమెరికా పౌరులు వణికిపోయేంతలా భయపెట్టిందీ వైరస్. ఇప్పుడు తాజాగా వెలువడిన కొన్ని లెక్కలు.. మరోసారి ఈ మహమ్మారి అమెరి�
Barack Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఒబామా స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు.
బీజింగ్ : చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో జిన్పింగ్ ప్రభుత్వం సోమవారం కఠినమైన లాక్డౌన్ను ప్రకటించినట్లు తెలుస్తున్నది. దీంతో లక్షల మంది జనం ఇండ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని రోజుల క్రితం వరకూ దక్షిణ కొరియాలో కరోనా విజృంభించింది.. మళ్లీ యూరప్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మ్యా�
ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల న్యూఢిల్లీ, మార్చి 5: కార్లు, టూవీలర్ల ఇన్సూరెన్స్ వ్యయాలు పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ రకాల వాహనాలకు థర్డ్పార్టీ మోటార్ ఇన
భారత్లో 2022లో నమోదైన కొవిడ్-19 మృతుల్లో 92 శాతం టీకా తీసుకోని వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఈ దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ క�
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్కు కరోనా సోకింది. వైరస్ పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. వైరస్ సోకడంతో ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఫ్లూ లాంటి లక్షణాలతో పాటు జ్వరం కూడా
భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ కాన్పూర్ చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింద�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన�
Shruti Haasan | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ బారినపడ్డట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను కోలుకుంటున్�