కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచంలో చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. మరికొంతమంది బూస్టర్ డోస్కూడా వేసుకున్నారు. అయితే, జర్మనీకి చెందిన ఓ వృద్ధుడు మాత్రం 90 సార్లు వ్యాక్
న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. �
జెనీవా, మార్చి 30: ప్రపంచవ్యాప్తంగా గతవారం కరోనా మరణాలు దాదాపు 40 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. గతవారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి కొత్త కేసులు వెలుగుచూడగా, 45,000 మరణాలు సంభవించాయని పేర్కొంది.
న్యూఢిల్లీ : సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తున్న కరోనా కొత్త వ్యాక్సిన్ ‘కోవోవాక్స్’ టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ (NTAGI) గ్రూప్ సమీక్షించనున్నది. ఏప్రిల్ 1న సమావేశం జరుగనున్�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల
కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని శనివారం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శా