జెనీవా, మార్చి 30: ప్రపంచవ్యాప్తంగా గతవారం కరోనా మరణాలు దాదాపు 40 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. గతవారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి కొత్త కేసులు వెలుగుచూడగా, 45,000 మరణాలు సంభవించాయని పేర్కొంది.
న్యూఢిల్లీ : సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తున్న కరోనా కొత్త వ్యాక్సిన్ ‘కోవోవాక్స్’ టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ (NTAGI) గ్రూప్ సమీక్షించనున్నది. ఏప్రిల్ 1న సమావేశం జరుగనున్�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల
కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని శనివారం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శా
ఆగ్నేయాసియా, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. జ్వరం, శ్వాస సంబంధిత వ్యాధులతో దవాఖానకు వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రియ�
ప్రేక్షకుల సమక్షంలోనే ఐఎస్ఎల్ ఫైనల్ పనాజీ: కరోనా కష్టకాలంలోనూ నాలుగు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తుది దశకు చేరుకుంది. తాజా సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తు�