న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండువేలకుపైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిపై ప్�
చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా
దేశంలో మళ్లీ కొవిడ్ ఉద్ధృతి కలవరపెడుతున్నది. ఢిల్లీతో పాటు 12 రాష్ర్టాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి.
దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం వైరస్ను కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల
న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఢిల్లీ ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసివేకుండా కరోనా కట్టడి కోసం కొత్తగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పాఠశాలల్లో ప్రత
18 నుంచి 60 ఏండ్ల వారిలోనే ఎక్కవ నెంబర్1 స్థానంలో హైదరాబాద్ జిల్లా ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 93.1 శాతం మందిలో కరోనా వైరస్కు యాంటిబాడీలు వృద్ధి చె�
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టించింది. 12 మందికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్�
వాతావరణంలో కొనసాగుతున్న ఐపీఎల్ 15వ సీజన్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండర్ మిషెల్ మార్ష్తో పాటు.. మరో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధార�
రెండేండ్ల అనంతరం స్వదేశం వేదికగా బయోబబుల్ నీడలో సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 127 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారంతో పోల్చితే అదనంగా 30 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంల�
న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరి�