న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం వైరస్ను కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల
న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఢిల్లీ ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసివేకుండా కరోనా కట్టడి కోసం కొత్తగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పాఠశాలల్లో ప్రత
18 నుంచి 60 ఏండ్ల వారిలోనే ఎక్కవ నెంబర్1 స్థానంలో హైదరాబాద్ జిల్లా ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 93.1 శాతం మందిలో కరోనా వైరస్కు యాంటిబాడీలు వృద్ధి చె�
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టించింది. 12 మందికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్�
వాతావరణంలో కొనసాగుతున్న ఐపీఎల్ 15వ సీజన్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండర్ మిషెల్ మార్ష్తో పాటు.. మరో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధార�
రెండేండ్ల అనంతరం స్వదేశం వేదికగా బయోబబుల్ నీడలో సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 127 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారంతో పోల్చితే అదనంగా 30 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంల�
న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరి�
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్ మరో మైలురాయిని సాధించనున్నది. హీట్ స్టేబుల్ కొవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తుండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ టీకాకు కోల్డ్ చైన్ స్టోరేజీ అవసరం ఉండదు. వ్యాక�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించడమే శ్రీరామ రక్ష. ఈ తారకమంత్రాన్ని పాటించి భారత్లో పది కుటుంబాల్లో ఎనిమిది తమను తాము రక్షించుకున్నాయి. ఈ కీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 50 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం 202 కేసులు నమోదు కాగా, బుధవారం కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో �