మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపధ్యంలో రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ వాసులే కారణమని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి నాగ�
Corona Cases | దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 4270 మందికి పాజిటివ్ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు.
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,544 వైరస్ కేసులు, నాలుగు మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్ట�
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు వ్యాప్తి చెందిన మంకీపాక్స్ వైరస్ను కట్టడి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు కోరారు.
భారత్లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకూ వెలుగుచూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డి
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ "ఏ నేషన్ టు ప్రొటెక్ట్" అనే పుస్తకంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ స్పంద�
ప్రతిష్ఠాత్మక ఆసియా పారా గేమ్స్ వాయిదా పడ్డాయి. చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి 15 వరకు హం�
జోహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో కరోనా మళ్లీ ప్రభావం చూపుతున్నది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ పరిస్థితులపై అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరీక్షలిస్తున్నారు. కరోనా వేరియంట్ అయిన ఒమిక�
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. చైనాలోని హంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య జరుగాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (వోసీఏ) ప్రకటించింది.