న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో టీకాలు కవరేజీని పెంచాలని, జాగ్రత్తగా ఉండాలని సూ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నది. రెండేళ్లు గడిచినా మహమ్మారికి అంతమెప్పుడో నిపుణులే చెప్పలేని పరిస్థితి. గతవారం పది రోజులుగా దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతు�
న్యూఢిల్లీ : గతవారం రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వైరస్ మళ్లీ ప్రతాపం చూపుతోందని స్పష్టమవుతున్నది. వరుసగా నాలుగు రోజుల పాటు రోజువారీ ఇన్ఫెక్షన్లు 7వేలకుపైగానే నమోదయ్యాయి. శుక్
కొవిడ్తో అనాథైన బాలిక తండ్రి తీసుకున్న రుణాన్ని కట్టాలని ఎల్ఐసీ నోటీసులు మధ్యప్రదేశ్లో ఘటన భోపాల్, జూన్ 6: కరోనాతో తల్లిదండ్రులు మరణించారు. ఆ దుఃఖ సమయంలోనే పదో తరగతి పరీక్షలు వచ్చాయి. అయితే, తండ్రికి
మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపధ్యంలో రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ వాసులే కారణమని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి నాగ�
Corona Cases | దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 4270 మందికి పాజిటివ్ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు.
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,544 వైరస్ కేసులు, నాలుగు మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్ట�
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు వ్యాప్తి చెందిన మంకీపాక్స్ వైరస్ను కట్టడి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు కోరారు.
భారత్లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకూ వెలుగుచూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డి