హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. తేలికపాటి లక్షణాల�
India Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 13,615 కొవిడ్ కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా మరో 20 మంది ప
గడువు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 6: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు, బూస్టర్ డోసు మధ్�
బర్మింగ్హామ్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన హిట్మ్యాన్కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్
Covid-19 Symptoms | కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభానికి కారణమైంది. రెండేళ్లు దాటినా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతున్నది. వైరస్కు అంతమెప్పుడో నిపుణులు సైతం ఏమీ చెప్పలేది పరిస్థితి ఎదురవుతున్నది. ఇట
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 485 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. ఇందులో 7,91,944 మంది కోలుకున్నా�
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా మొదలుకాబోయే ఐదో టెస్టుకు ముందే కరోనా బారిన పడ్డ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడతాడా..? లేదా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిట్ మ్య
కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
స్కూల్ విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్లైన్ పాఠాలు విన్న పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిం