India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంద�
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1054 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,21,671కి చేరింది. తాజాగా 795 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది బాధితులు క�
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 923 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,18,290కి చేరింది. తాజాగా 739 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,09,009 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా �
హైదరాబాద్ : నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ యూరివర్సిటీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ప�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తర్వాత తొలిసారిగా 800 కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొ
కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు అవాంతరం ఎదురైంది. సబ్బినేని మేఘన, పూజ వస్ర్తాకర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో బర్మింగ్హామ్కు బయల్దేరిన టీమ్ఇండియా నుంచి వీరిద్దరిని మ�
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 18,159 మంది కోలుకున్నారు. మరో 36 మంది ప్రాణాలు కోల్పో
కరోనా సంక్షోభంలో అంగన్వాడీల మరణాలపై సమాచారం లేదన్న కేంద్రం ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. క�
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో విండీస్తో జరుగనున్న టీ20 సిరీస్లో రాహుల్ ఆడటం అనుమానంగా మారింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 765 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 648 మంది బాధితులు కోలుకోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,12,381కి చేరింద
Experts Alert | దేశంలో దాదాపు మూడేళ్లుగా కరోనా ప్రభావం కొనసాగుతున్నది. రూపం మార్చుకుంటూ విరుచుకుపడగా.. కోట్లాది మంది జనం మహమ్మారి బారినపడ్డారు. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిపుణు�