బీజింగ్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా రాజధాని బీజింగ్ నగరంలో బుధవారం సెమీ లాక్డౌన్ విధించింది. డజన్ల కొద్దీ సబ్ వే స్టేషన్లతో పాటు పాఠశాలలు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలను మూసివేసింది. బీ�
దేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నేతలు చెప్పుకుంటున్నవి డాంబికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్బ్యాంక్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త�
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. శనివారం కొత్తగా 13 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతి�
కొవిడ్-19 ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. టీకాలు వచ్చేవరకు ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నది. కొవిడ్ టీకాలు వచ్చాక ప్రాణనష్టం తప్పింది. అయితే, వ్యాక్సిన్లు కరోనాను పూర్తిగా అడ్డుకోలేవని, రెండు వ
దేశ రాజధానిలో కొవిడ్-19 కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యేందర్ జైన్ గురువారం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి ఊరట కలిగించే వార్తను తెలిపారు. ఢిల్లీలో యాక్టివ్ పేషెంట్ల
కరోనా కేసుల విజృంభణతో చైనా సతమతమవుతున్నది. ఇప్పటికే పలు నగరాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో వెలుగుచూస్తున్న కొత్త కేసులతో షాంఘై నగరం దాదాపు గత మూడు వారాలుగా లాక్డౌన్లో కొనసాగు
కొవిడ్ ప్రభావం వల్ల ఎంత కాలమైనా కొన్ని సమస్యలు వెంటాడుతాయని వైద్యశాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా గుండె సంబంధ సమస్యలు దీర్ఘకాలికంగా వెంటాడే అవకాశముంటుందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర�
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండువేలకుపైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిపై ప్�
చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా
దేశంలో మళ్లీ కొవిడ్ ఉద్ధృతి కలవరపెడుతున్నది. ఢిల్లీతో పాటు 12 రాష్ర్టాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి.
దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�