న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్ మరో మైలురాయిని సాధించనున్నది. హీట్ స్టేబుల్ కొవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తుండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ టీకాకు కోల్డ్ చైన్ స్టోరేజీ అవసరం ఉండదు. వ్యాక�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించడమే శ్రీరామ రక్ష. ఈ తారకమంత్రాన్ని పాటించి భారత్లో పది కుటుంబాల్లో ఎనిమిది తమను తాము రక్షించుకున్నాయి. ఈ కీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 50 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం 202 కేసులు నమోదు కాగా, బుధవారం కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో �
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉన్నది. ప్రస్తుతం కేసుల తగ్గుముఖం పడుతున్నది. దీంతో యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. అయితే, మహమ్మారి గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్
న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసులను ఉచితంగా ఇవ్వాలని సీపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆదివారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్
బీజింగ్: చైనాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో సామూహిక కరోనా టెస్ట్
కరోనా నుంచి కోలుకొన్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతున్నట్టు తాజాగా తెలిసింది. బాధితుల పునరుత్పత్తి అవయవాల్లోకి వైరస్ ప్రవేశించడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు పరిశోధకులు తె�
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ భారత్లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయితో ఏర్పడిన ఈ కొత్త మ్యుటేషన్ వైరస్ మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెం�
2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్�
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా ఆ ప్రభావం మాత్రం ఇంకా పోలేదు. గుండెపోటు, బ్లాక్ఫంగస్, కీళ్లనొప్పులు.. ఇలా శరీరంలోని అన్ని భాగాలనూ కొవిడ్ దొంగదెబ్బ తీసింది. ఇప్పటికీ, చాలా మందిని మధుమేహం వెంటాడుతున్నద�