జెనీవా, మార్చి 30: ప్రపంచవ్యాప్తంగా గతవారం కరోనా మరణాలు దాదాపు 40 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. గతవారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి కొత్త కేసులు వెలుగుచూడగా, 45,000 మరణాలు సంభవించాయని పేర్కొంది.