ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిన సురక్షిత గాలి నాణ్యత స్థాయికి ఎనిమిది రెట్లు ఎక్కువ విషపూరిత కణాలు గల గాలిని ప్రతి భారతీయుడు పీలుస్తున్నాడు. ఇంత ఎక్కువ స్థాయిలో విషపూరిత కణాలను పీల్చుక
భారతదేశంలో ఉప్పును మితిమీరి వాడటం వల్ల నిశ్శబ్ద మహమ్మారికి దారి తీస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పును మాత్రమే వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
Corona virus | దేశంలో కరోనా వైరస్ (Corona virus) మరోసారి పంజా విసురుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలుచోట్ల కొవిడ్ కొత్త వేరియంట్ (Covid new variants) లను అధికారులు గుర్త�
వేలాది ప్రాణాలను కాపాడటంతో పాటు నిరుపేదలకు వైద్య ప్రదాయినిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఆసుపత్రిలో నర్సులు, సహాయకులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. 1,168 పడకల సామర్థ్యం క
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, గంగా నది పరిశుభ్రత, నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కలుషిత గంగా నదిలో ఎవరు స్నానం చేస్తారు? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఆ నదిలో పవిత్ర �
‘మానవజాతి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇది అనివార్యమైన, తప్పించుకోలేని, భయానక వాస్తవం మన కండ్లముందు కనపడుతున్నది. మన ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి మానవ జాతి పూర్తిగా నశించడం. రెండవది కొంత వివే�
Israel attack | ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై దాడి చేశాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని రోగులను అక్�
అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట! ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నుంచి అమెరికా తప్పుకునేలా కీలక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తున్నది. ‘నాక�
చిన్నారుల జీవితంలోని తొలి వెయ్యి రోజులు చక్కెరను నియంత్రించడం, ఇంకా చెప్పాలంటే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లపాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయం
ఉప్పు మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్నది. గుండె జబ్బు, స్ట్రోక్, మూత్రపిండాల జబ్బులకు కారణమవుతున్న ఉప్పు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో ఉప్పు వినియోగాని
TB Cases | ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్-19 (Covid-19)ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు (TB Cases) నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెంద�