న్యూఢిల్లీ: కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ రిప�
ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..
న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరి�
World Health Day 2022 | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితం అయిపోయాయి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పర్యావరణ కాల
హైదరాబాద్: నగరానికి చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా కోవిడ్ టీకాలను తయారు చేయనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎ�