అదనపు పనిగంటలు మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంచలన ని�
WHO: చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్తో కానీ, వైరస్తో కానీ లింకు లేదని
పొగ తాగేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ.. ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించ
Tuberculosis: అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2022లో భారత దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్�
Antibiotics | పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీ బయాటిక్స్ పనిచేయట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో నిరోధకత అధిక స్థాయికి చేరుకుందని, దీనివల్లే ఔషధాలు పనిచేయటం లేదని ‘యూని
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) క్షయ (టీబీ)స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడిగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రొఫెసర్ సారంగ్ దియో నియమితులయ్యారు.
Dengue | మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)లో డెంగ్యూ(Dengue) విధ్వంసం సృష్టిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా డెంగ్యూ జ్వరం కారణంగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. ఇది మూడు డోసుల టీకా. మలేరియాపై
High BP: అధిక రక్తపోటుకు ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రపంచదేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట�
Sudden Deaths | కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్