Condom | సురక్షిత శృంగార సాధనం కండోమ్ల వినియోగం దేశంలో రోజురోజుకూ తగ్గిపోతున్నది. కండోమ్లు వినియోగించకుండా సెక్స్లో పాల్గొనే వారి సంఖ్య పెరిగిపోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొం
MPox | భారత్లో క్లేడ్-ఐ మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. కేరళకు వ్యక్తికి ఈ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళలోని మలప్పు
ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ రోజులో ఎక్కువ గంటలు మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వారెంతో మంది. మొబైల్ ఫోన్ల విపరీత వాడకంతో ఎన్నో దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హె
Road Fatalities: ఆగ్నేసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదాచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇండియాలో అయితే టూ లేదా త్రీవీలర్ రైడర్ల మృతుల
MPox | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో జూనోటిక్ వైరల్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్త�
ఎంపాక్స్ కొత్త కొవిడ్ కాదని, దాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమని డబ్ల్యూహెచ్వో యూరప్ ప్రాంతీయ సంచాలకులు హన్స్ క్లుగె మంగళవారం తెలిపారు.
కరోనా విలయాన్ని చవిచూసిన ప్రపంచానికి మంకీపాక్స్ (ఎంపాక్స్) రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా జారీ చేసిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆదేశాలను బట్టి
Mpox virus | నాలుగేళ్ల క్రితం నాటి కరోనా పీడకలను మర్చిపోక ముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతున్నది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ (Mpox) ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్కు చేరింది.
ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్' వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది.
ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు.
ఒంటరితనం అనేది ప్రపంచమంతటా కనిపించేదే. ఇకపోతే ఈ సమస్య యువతరంతోపాటు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నది. అయితే, ఒంటరితనం మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందట.
రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. ఏడు నెలల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటింది. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్ప