Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer).. ఇప్పుడు దేశంలో అంతా ఈ వ్యాధి గురించే చర్చ జరుగుతోంది. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రస్థావన రావడమే ఇందకు ప్రధాన కారణం.
హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్లు, ఔషధాల తయారీ రంగ సంస్థ బయోలాజికల్ ఈ. లిమిటెడ్ (బీఈ) రూపొందించిన ‘కార్బేవ్యాక్స్' వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నుంచి ఎమర్జన్సీ యూజ్ లిస్టింగ్ (ఈ�
Corbevax Vaccine: కోర్బీవ్యాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బీఈ కంపెనీ ఆ వ్యాక్సిన్ను తయారు చేసింది. ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్ఫామ్పై దీన్ని రూపొందించారు. ఎమర్జెన్సీ లిస్టింగ్ కింద ఈ టీకా
కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందులే లేవనుకున్న సమయంలో మలేరియా నయానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ) గోలీలు బాగా పని చేస్తున్నాయని, ఆ మందు సంజీవని అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్ర�
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాల్సిన పలువురు ప్రైవేట్ వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాన్పు కోసం దవాఖాన మెట్లెక్కితే చాలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కడుపు కోసి బిడ్డను చేతిలో పెడుతున్నార�
ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
గోడ మీద క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ ‘నిను వీడని పీడను నేనే’ అంటూ కరోనా మనతో దోబూచులాడుతూనే ఉన్నది. కొత్తకొత్త అవతారాలెత్తుతూ వెంటాడుతూనే ఉన్నది. వైరస్ కరాళ నృత్యానికి ఇంకా తెరపడలేదనేది కఠోర వాస్తవ�
దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటి
COVID-19 | మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Coronavirus | కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ జేఎన్.1పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుత�
అదనపు పనిగంటలు మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంచలన ని�
WHO: చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్తో కానీ, వైరస్తో కానీ లింకు లేదని