High BP: అధిక రక్తపోటుకు ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రపంచదేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట�
Sudden Deaths | కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, చైనాలో ఈజీ.5 స్ట్రెయిన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస
Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 (Covid-19) కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా
బ్రిటన్లో కరోనా కొత్త వేరియంట్ EG.5.1(ఎరిస్) వేగంగా వ్యాప్తి చెందడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న ఈ వైరస్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు.
Health | మనం తీసుకునే ఆహారంలో 30 శాతానికి మంచి కొవ్వులు ఉండడం ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించింద�
Cancer | కూల్డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చక్కెరకు బదులుగా శీతల పానీయాల్లో వినియోగించే స్వీట్నర్ పదార్థం ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమేనని ప్రపంచ ఆరోగ్య సంస్
న్యూఢిల్లీ: సాఫ్ట్డ్రింక్స్ తయారీలో వినియోగించే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ‘ఆస్పర్టేమ్’తో క్యాన్సర్ తలెత్తే ప్రమాదం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అయితే రోజువారీ వినియోగ మోతాదులో ఎ�
కలుషిత నీటి ద్వారా వ్యాపించే అతిసార (డయేరియా) వంటి వ్యాధులకు మిషన్ భగీరథతో చెక్ పెట్టవచ్చని తెలంగాణ నిరూపించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్వో) సైతం చెప్పింది.
శరీరంలో దోషాల మధ్య అసమతుల్యత కారణంగా వంధ్యత్వం వస్తుందని విశ్లేషిస్తుంది భారతీయ వైద్య విధానమైన.. ఆయుర్వేదం. ఈ దోషాలను సమతూకంలో ఉంచగలిగితే సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేదం భరోసా ఇస్తున్నది.
కరోనా మహమ్మారి కన్నా సరికొత్త వైరస్ ప్రపంచంపై దాడిచేయబోతున్నదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Cholera |, ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడించింద�