Covid-19 deaths | చాలా మరణాలు కరోనా వైరస్ వల్ల కాదని, మరో ఇన్ఫెక్షన్ దీనికి కారణమని కొత్త అధ్యయనం సూచిస్తున్నది. కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్లపై చికిత్స పొందిన వారిలో ఎక్కువ శాతం, సెకండరీ బ్యాక
జెనీవా, మార్చి 30: ప్రపంచవ్యాప్తంగా గతవారం కరోనా మరణాలు దాదాపు 40 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. గతవారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి కొత్త కేసులు వెలుగుచూడగా, 45,000 మరణాలు సంభవించాయని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి | కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కరోనా మరణాలపై కేంద్రం అబద్ధాలు చెప్పిందని, దీనిపై కేసు నమోదు చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఆ