కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పత్తి రైతును నిండా ముంచుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాత తీవ్రంగా నష్టపోగా.. ప్రభుత్వాల ఆంక్షలు మరింత శాపంగా మారాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి
రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ల సమస్యల �
పత్తి రైతులకు ఈ సీజన్ కన్నీళ్లే మిగిల్చింది. ఓ వైపు ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరోవైపు పాలకుల తీరుతో పత్తి రైతు పరిస్థితి ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది. దీంతో పత్తి రైతులకు ఈ ఏడాది ప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పత్తిపంట చేతికొచ్చే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోళ్లు జరుగక ఒకచోట, వర్షాల కారణంగా తడిసి పరిహారం అందక మరోచోట రైతులు అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు
కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారు.
Collector Rahulraj | రైతులు దళారులకు పత్తిని అమ్మి మోసపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . యాప్లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లులో విక్రయించి ప్రభుత్వ మద్�
సీసీఐ అధికారులపై పత్తి రైతులు కన్నెర్ర చేశారు. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాక రాత్రికి రాత్రే నిబంధనల్లో మార్పులు చేపట్టడంపై ఆగ్రహం చెందారు. రోజుకో కొ ర్రీలు పెడుతూ కొనుగోలు చేయక�
అకాల వర్షాల కారణంగా పండించిన పంట దిగుబడి లేక అల్లాడుతుంటే వచ్చిన పంటను కూడా అమ్ముకుందామంటే ప్రభుత్వ నింబంధనల కారణంగా తాము రోడ్డున పడుతున్నా మని పత్తి రైతులు ఆగ్రహించారు. సోమవారం ఉండవెల్లి మండలం జాతీయ ర�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె