వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిపోవడంతో పత్తి రైతులు దిగులు పడుతున్నారు. దిగుబడి తగ్డిపోయి పెట్టుబడి కూడా చేతికి రాక ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఏడు నుంచి
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి ర
మహారాష్ట్ర పత్తి రైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ధరలు దారుణంగా పడిపోవడం, కొనేవారు లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వెయ్యి మందికిపైగా రైతులు ఈ గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి అమ్ముడుపోని దాదాపు 1000 క్వింటాళ్ల �
పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విత్తన భారం మోపింది. 2023-24 సీజన్కు పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్యాకెట్పై రూ.43 చొప్పున ధర పెంచింది. దీంతో నిరుడు ప్యాకెట్ ధర రూ. 810 ఉండ
పత్తి కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయనున్నదా? అందుకే బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోత పెడుతున్నదా? అంటే అవుననే సమాధానాలు
హైదరాబాద్ : పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్య�
వరంగల్ : పత్తి రైతు పంట పండింది. ఈ ఏడాది మార్కెట్లో కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి డిమాండ్ ఏర్పడడంతో శుక్రవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు ధర ఏకంగా ర�
గజ్వేల్ మార్కెట్లో గరిష్ఠ ధర లాభాలు ఆర్జిస్తున్న పత్తి రైతులు గజ్వేల్, నవంబర్ 6: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసిన రైతులకు కాలం కలిసివస్తున్నది. రాష్ట్రంలో వాణిజ్య పంటలు పండించిన రైతులు లాభ
పరిగి : పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమై న ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని త