బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మెట్పల్లిలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పత్తి రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన, మంగళవారం ఉదయం సిరిసిల్ల నుంచి క�
పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎ
పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి త�
పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో..
పత్తి రైతులు సమిధలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు కలిసి వారికి నరకం చూపిస్తున్నాయి. నిబంధనల మధ్య పెట్టి నలిపేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో దూదిపూల రైత
స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల దగ్గరకు పత్తిని తీసుక వస్తే మిల్లర్లు సమ్మె చేస్తున్న కారణంగా పత్తిని కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన మల్దకల్, అయిజ
రైతులు పండించిన పత్తి పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పత్తి రైతులు రోజువారీగా పత్తి అమ్ముకోవడానికి మాగనూరు మండలం వడ్వాట్ కాటన
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోయి సిండికేట్గా ఏర్పడి రైతులను నిండా ముంచుతున్నారు. పట్టించుకోవాల
సీసీఐ, దళారులు కలిసి పత్తి రైతును దగా చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. పత్తి కొనుగోళ్లు నిలిచిపోతే ఎంపీలు, వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్�
ఎన్నికల్లో గట్టెక్కడానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కారేపల్లి మండల కమిటీ సమా�
పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్
రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకు పోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు