ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులు ఆదుకునే వారు లేక..వ్యవసాయం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూ ప్రసంగాలు చేయడం మినహా వారి ని పాలకులు పట్టించుకోకపోవడంతో అప్పులు తీర్�
రాష్ట్రంలో వానకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే వరం�
ఆదిలాబాద్ మార్కెట్యార్డులో పత్తి విక్రయాల్లో దళారుల దందా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులుగా దళారులు మాయాజాలం ప్రదర్శిస్తూ అమాయక రైతుల పేరిట వందల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయిస్తూ భారీగా సొమ్ము �
జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్కుమార్ దీపక్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సర్వర్ డౌన్ కారణ�
జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీలు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది.
రైతులకు అందుబాటులో ఉంటూ వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పత్తిమిల్లుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనినే ఆసరాగా భావించిన పత్తిమిల్లు యాజమాన్యం రైతులను పట్ట�
సీసీఐ అధికారులు క్వింటాలు పత్తికి రూ.50 తగ్గించడంపై రైతులు రోడ్డెక్కారు. గురువారం బేల అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపడంతో కి�
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
“ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ఓ రైతు జిన్నింగ్ మిల్లులో అమ్మేందుకు తీసుకువచ్చాడు. అధికారి పత్తిలోని తేమను పరీక్షించాడు. తేమ శాతం ఎక్కువగా ఉంది సీసీఐ ద్వారా కొనలేమని చెప్పాడు. అంతలోనే పక్కనున్న దళ�
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగానే జరిగాయి. ప్రైవేట్ మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ప్రభుత్వమే సీసీఐ కే�
జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల