KTR | రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత�
ఓ వైపు అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోగా, ప్రస్తుతం పత్తి ఏరేందుకు కూలీల కొరత రైతులను మరింత వేధిస్తున్నది. మరి కొన్ని చోట్ల దూర ప్రాంతాల నుంచి అధికంగా కూలి రేటు, రవాణా చార్జీలు చెల్లించి తీసుకురావడం రైత
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పత్తి రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే మద్దతు ధర లభించక, పత్తి కొనుగోళ్లు చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై తాజాగా మరో పి డుగు పడిం�
పత్తి రైతుకు కష్టకాలం వచ్చిపడింది. ఎన్నో ఆశలతో తెల్లబంగారాన్ని సాగు చేసిన రైతన్నలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలు.. కూలీల కొరత వెరసి చేతికొస్తుందనుకున్న పంటం తా చేలలోనే మురిగిపోతోంద
ప్రభుత్వం తీసుకువచ్చిన “కాపస్ కిసాన్” మొబైల్ యాప్ రైతులకు మరింత పారదర్శకంగా, నేరుగా లాభదాయకంగా ఉండనుందని ఇల్లెందు వ్యవసాయ శాఖ అధికారి గ్రేడ్ 3 కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు త�
పత్తి సాగు చేసిన కౌలు రైతులు ఏఈఓ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయచంద్ర అన్నారు. మంగళవారం మధిర ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
జిల్లాలో పత్తి రైతులకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టాలు తప్పడంలేదు. తొలుత సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం కావడంతో వర్షాలకు పత్తి నష్టపోయిన అన్నదాతలను ప్రస్తుతం తేమ పేరిట దోపిడీ చేస్త�
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ-దేవరకొండ రహదారిపై రైతులు సోమవారం ఎడ్ల బండ్లతో తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోక