Delhi Police | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్(క్రైమ్ బ్రాంచ్)తో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు వర్గాలు
Covid Cases | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర�
తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి12వ తేదీ ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం నిర్వహించనున్నది టీటీడీ. ఇందులోభాగంగ�
భయం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం స్వీయ నియంత్రణ పాటించాలి అందరూ టీకాలు వేయించుకోవాలి 15 ఏండ్లు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఇప్పించాలి అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి జాగ్రత్తలతో సం
హైదరాబాద్లో మాస్కులపై నిర్లక్ష్యం 55% మంది ధరించటం లేదు సర్వేలో వెల్లడి కొవిడ్ జాగ్రత్తలతోనే సురక్షితం హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. రెండు దశలలో ఆ మహమ్మా�
రాష్ట్రంలో వేగంగా వైరస్ వ్యాప్తి రాజధాని చుట్టే 80 శాతం కేసులు హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కేవలం వారం వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య దాదాపు పది రెట�
12 వేలు దాటిన యాక్టివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో 1,500కుపైగా నమోదు హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మందికి పరీక్షలు నిర్వ�
చర్లపల్లి, జనవరి 8 : తల్లిదండ్రులు అపోహలు విడనాడి.. పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధి
పీర్జాదిగూడ, జనవరి 8: అర్హులైన వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు.శనివారం 12వ డివిజన బుద్దానగర్ కాలనీలోని విజన్ జూనియర్ కళాశాలలో 15 సంవత్సరాలు నిండిన విద
ట్రాన్స్కో, జెన్కో సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావంతో గడిచి న రెండేళ్లలో విద్యుత్ శాఖకు రూ.4300 కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగా ణ ట్రాన్స్కో, జెన్
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 65వ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో
అమరావతి : రేపు ఉదయం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీస
Mother | ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణుకుతోంది. ఈ మహమ్మారి పంజా నుంచి బయటపడ్డామని అనుకున్న ప్రతిసారీ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనలు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా
Kukatpally Police Station | కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇతర పోలీసులు, సిబ్బంది ఆందో�