న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఇవాళ 1,41,986 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 21 శాతం అధికం. ఇక పాజిటివిటీ రేటు 9.28 శాతంగా ఉన్నట్లు కేంద
తెలుగు చిత్రసీమలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే మహేష్బాబు, మంచు మనోజ్తో పాటు పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా సంగీతదర్శకుడు తమన్కు కొవిడ్ పాజిటివ్గా నిర�
జీఆర్ఎంబీ చైర్మన్ అయ్యర్కు రజత్కుమార్ విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్లో నిర్మించనున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన డీపీఆర్ల పరిశీ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇమ్యూనిటీ పెంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్�
Coronavirus | ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రో�
రాష్ట్రంలో వేగంగా కరోనా వ్యాప్తి 4 వారాలు వైద్యసిబ్బంది సెలవులు రద్దు నెల రోజులపాటు రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించొద్దు డీపీహెచ్ శ్రీనివాసరావు విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్�
కరోనా నేపథ్యంలో మూసివేయాలని కొత్వాల్ ఆదేశాలు అబిడ్స్, జనవరి 6 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చ�
చెన్నై: కరోనా వేళ మాస్క్ తప్పనిసరి. ఈ నిబంధన పాటించని వారికి పోలీసులు జరిమానా కూడా విధిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాస్క్ ప్రధానమని డబ్ల్యూహెచ్వో కూడా చెప్పిం