PM Modi | ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంల�
Spain | స్పెయిన్లో కరోనా మరణాలు 90 వేలకు చేరాయి. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత శుక్రవారం నుంచి సోమవారం వరకు 202 కరోనా మరణాలు సంభవించాయని
Minister jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వైద్�
ఇతర దేశాల్లోనూ అర్హులకు మూడో టీకా వ్యాక్సిన్పై అపోహలు వద్దు: మంత్రి హరీశ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన మంత్రి చార్మినార్, హైదరాబాద్/సిటీ బ్యూరో జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రికాషన్ డోస్తో కరోన�
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరోనాతో బడిమానేసిన పిల్లలను గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్త సర్వేను నిర్వహించనున్నది. మంగళవారం నుంచి ఫిబ్రవరి రెండు వరకు �
Karnataka CM | మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కరోనా బారిన పడగా, ఆ జాబితాలో మరో సీఎం చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి కరోనా సోకింది. ఈ మేరకు సీఎం బ�
Telangana | తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 351 మంది