కందుకూరు : కరోనావంటి కష్టాలు భోగి మంటల్లో దహనమవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు కుమారుని పిల్లలు అక్షాయిని, ఇంద్రారెడ్డిలతో కలిసి భోగి �
Hyderabad | నగరంలోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పోలీసు స్టేషన్లో మొత్తం 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లత
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, టీడీపీ నే�
Osmania Hospital | నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 69 మంది మెడికల్ స్టూడెంట్స్తో పాటు పలువురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నా�
రాష్ట్రవ్యాప్తంగా 11 రోజుల్లో 62,711 కేసులు అత్యధికంగా హైదరాబాద్లో 16,569 నమోదు హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరుగుతున్నవారిపై పోలీసులు కొర
Inavolu jatara | కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో రెండు డ�
కరోనా అంతటి క్లిష్ట సమయంలో కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్దే మెరుగ్గా ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తున్నారు.
Coronavirus | జిల్లా పరిధిలోని నారాయణ్ఖేడ్ పట్టణంలో కరోనా కలకలం సృష్టించింది. ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకు ఉద్యో�
Booster dose | కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను తీసుకొచ్చాయి. నైట్ క