మేడ్చల్ కలెక్టర్ హరీశ్ మేడ్చల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ.. వైద్య సేవలను అందిస్తున్నట్లు మేడ్చల్ కలెక్టర్ హరీశ్�
Telangana | రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఓ రోగి ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఆ రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు
22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
కరోనా బాధితులకు సేవామూర్తుల సాంత్వన ఫోన్ చేస్తే ఇంటికే మందులు, నిత్యావసరాలు వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రాంతాల వారీగా ప్రణాళిక మహమ్మారికి కుంగిపోవద్దని భరోసా కరోనా మొదటి దశ నుంచి నిరంతర సేవలు సిటీబ్యూర�
పెద్ద దావత్లకు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు పాలమూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ప్రారంభం కోర్టు కేసులతోనే పాలమూరు పనుల్లో ఆలస్యం: మంత్రి శ్రీనివాస్గౌడ�
ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలి నగరంలో ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నివారణ చర్యలపై అధికారులతో స�
కొవిడ్ పరీక్షలు వేగవంతం ఏర్పాట్లు చేసిన వైద్యాధికారులు ఉచితంగా మందుల పంపిణీ అబిడ్స్, జనవరి 18 : కరోనా కట్టడికి వైద్య సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. థర్డ్ వేవ్ విస్తరిస్తుండడంతో కరోనా తగ్గుమ�
మెహిదీపట్నం : ప్రజల శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోజురోజుకు పోలీస్ స్టే�