బంజారాహిల్స్ : కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రా
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ, యూజీ కళాశాలల్లో ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ పరిధిలోని ప్రిన్సిపల్స్, ఇతర అధికారులతో
Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు.
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర
Telangana Schools | కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి
NeoCov virus | ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా వైరస్ అనేక రూపాంతరాలుగా మారుతున్న విషయం విదితమే. 2019 నుంచి నేటి వరకు ఈ మహమ్మారి ఆయా దేశాల్లో లక్షలాది మందిని బలి
Arun Kumar M Nair | ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ 6 నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనాతో పోరాడుతున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ అతనికి వైద్యులు
జూబ్లీహిల్స్, జనవరి 27: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి పేర్కొన్నారు. గురువారం యూసుఫ్గూడ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న ఇంటిం�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్