న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. గత వారం రోజుల నుంచి మూడు వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 100 లోపే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కొత్త
12-14 ఏండ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్ను వేయనున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు వేయనున్�
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు చెప్తేనే అమెరికా పౌరులు వణికిపోయేంతలా భయపెట్టిందీ వైరస్. ఇప్పుడు తాజాగా వెలువడిన కొన్ని లెక్కలు.. మరోసారి ఈ మహమ్మారి అమెరి�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు ఐదు వేలకు మించట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మం�
వుహాన్ : కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 5 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మూడు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న, ఇవాళ 4 వేల �
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైన సమస్యలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధనకులు చేసిన అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారి మెదడు సై�
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 60 లక్షలు దాటింది. కొన్ని దేశాలు కరోనా ఆంక్షలు తొలగిస్తున్నా.. మరికొన్ని దేశాలు మాత్రం ఇంకా నియమావళిని పాటిస్తున్నాయి. మరణాల్ల
Corona | దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,14,388 మంది మరణించారు.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. నిన్న 6 వేల కేసులు నమోదు కాగా, తాజాగా 7,554 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 223 మంది కరోనాతో మరణించారు. కొవిడ్ నుంచి మరో 14,123 మంది కో�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,5