హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్లోనే ఉంది.. కానీ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస�
అమ్మను కరోనా కాటేస్తే.. ఆమె కూతురిని కామాంధులు కాటేశారు.. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 8 నెలల పాటు ఆ అమ్మాయిని ఓ ఆటబొమ్మలా చూశారు. అన్నెం పున్నెం ఎరుగని ఆమె పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు.. నిరంత
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 14 మంది పిల్లలు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో 12 మందిని కళావతి సరన్ ఆస్పత్రిల
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రయివేటు స్కూళ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ టీచర్తో పాటు విద్యార్థి కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులందరూ సెలవులు ప్రకటించారు. అయ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధి
Gujarat | ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఎక్స్ఈ వేరియంట్ (Corona XE variant) గుజరాత్లో (Gujarat) వెలుగుచూసింది. వడోదరకు చెందిన 60 ఏండ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్ను
బీజింగ్ : చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజుల నుంచి అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,086 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 71 మ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. గత వారం రోజుల నుంచి 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,581 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది