మూడేళ్లు ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పుడు కాస్త శాంతించింది. అక్కడక్కడా కొవిడ్-19 కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మారడం లేదు. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరప�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 16,104 మంది కరోనా ను
Coronavirus | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువలో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా
బీజింగ్: విదేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్షలను చైనా సడలించింది. మిగితా దేశాలతో పోలిస్తే చైనా కఠినమైన కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే వాళ్లు హోటల్ల
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 12 వేలకుపైగా కేసులు నమోదవగా, కొత్తగా 13,313 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి.
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమ�
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే న
హైదరాబాద్ : దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. కోఠిలోని డీపీహెచ
coronavirus | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం
న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కేసులు 12 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వెల్లడించ�