corona | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 4041 మంది కరోనా బారినపడగా, తాజాగా ఆ సంఖ్య 3962కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,31,72,547కు చేరాయి.
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మ�
ముంబై: ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో టెస్టింగ్ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తె�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంద
North Korea | కిమ్ రాజ్యంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. 2019 చివర్లో చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్.. ఇప్పుడు ఉత్తర కొరియాను (North Korea) వణికిస్తున్నది. దేశంలో మొదటి కరోనా కేసులు గురువారం నమోదయింది.
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుం�
Coronavirus | దేశంలో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
INSTASHIELD | కొవిడ్-19 సహా అన్నిరకాల వైరస్లను క్షణాల్లో చంపగలిగే అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు తెలంగాణవాసి మండాజి నర్సింహాచారి.దీని పేరు ‘ఇన్స్టా షీల్డ్’. ఇందులో వాడిన టెక్నాలజీకి సీసీఎంబీ అనుమతి లభిం�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 మంది మరణించినట్లు పేర్కొన్నది. కరోనా మహ�
షాంఘై: చైనాలోని షాంఘై నగరంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని వారాల నుంచి షాంఘైలోని ప్రజలు దాదాపు క్వారెంటైన్కే పరిమితం అయ్యారు. అయితే నెగటివ్ ఫలితం వచ్�
Coronavirus | కొవిడ్-19 ఇంకా మనల్ని వదిలిపెట్టడం లేదు ! కరోనా వైరస్ తగ్గిపోయినా కూడా దాని ప్రభావాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. జుట్టు రాలడం నుంచి గుండెపోటు ముప్పు వరకు రకరకాలుగా బాధిస్తూనే ఉన్నద�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు తక్కువగా నమోదు
దేశంలో మళ్లీ కొవిడ్ ఉద్ధృతి కలవరపెడుతున్నది. ఢిల్లీతో పాటు 12 రాష్ర్టాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్న�