Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మ�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా దేశంలో 2,119 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. �
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా నిన్న 2,51,515 నిర్ధారణ పరీక్షలు చేయగా... 2,141 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్
Corona cases | దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు.
Covid-19 | దేశంలో కరోనా వైరస్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సోమవారం రెండు వేలకుపైనే కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1,542 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీం
Minister KTR | మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని
Covid-19 | దేశంలో కరోనా కేసులు రెండు వేలకు పైనే నమోదయ్యాయి. నిన్న 2,37,952 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,678 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,23,997కు చేరాయి. గురువారం ఉ
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస�
Corona cases | దేశంలో కొత్తగా 3615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,79,088కి చేరాయి. ఇందులో 4,40,09,525మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా 5,28,584 మంది మరణించారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడ్డ కేటీఆర్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. సోమవారం నిర్వహించిన క�
ఇటీవల కరోనా నుంచి కోలుకుందా మహిళ. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం ఏమాత్రం కుదుటపడలేదు. కరోనా పంజా నుంచి తప్పించుకున్నానని సంతోషించేలోపే బ్లాక్ ఫంగస్ దాడి చేసింది. దీంతో శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. ముక�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ వెల్లడించారు. సోనియా కరోనా పాజిటివ్ నిర్ధారించబడ్డారని జైరా�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు కొత్తగా 2,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు. కరోనాతో ఒకే రోజు 10 మంది మరణించడంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటి