దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.
COVID-19 Vaccine | కవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్తూనే మరోవైపు ‘రాష్ర్టాలకు కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేయం. సొంతంగా మీరే కొనుక్కోండి’ అంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెగేసి చెప్పారు. రాష్ట్రాలు ఎం�
Covid Vaccine | హైదరాబాద్ : కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తు
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
గుండె లయ తప్పితే జీవితమే చేజారిపోతుంది. శరీరానికి గుండె ఇంజిన్లాంటిది. హృదయ స్పందన పెరిగినా.. తగ్గినా సమస్య ఉన్నట్లే. ఆహారపు ఆలవాట్లు.. వ్యాయామం మన గుండె పనితీరుకు రక్షణ కవచం. మారుతున్న జీవన విధానం వల్ల రక
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఉరుకుల పరుగుల జీవనం.. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు ఉద్యోగ.. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒత్తిడిలో పని చేస్తూ బీపీలు, షుగర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు తెచ్చుకుంటున్నారు. దీర్ఘకాలంలో అవి గుండె�
కరోనా వైరస్ సహజమైనది కాదని, అది కొన్ని దేశాలు చేసిన బయో వార్ కుట్ర అని ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత రవిశంకర్ వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలో చేసిన ప్రవచనంలో ఆయన ఈ విషయాన్ని వెల�
Ashok Gehlot | రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సమసేలా కన్పించడంలేదు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండగా ఇద్దరు అగ్రనేతలు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.
WHO | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని
Corona | దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7తో మనకు ముప్పు లేదని, దానిని ఎదుర్కొనే సత్తా మనకు ఉన్నదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని తెలంగాణ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ కే రమేశ్రెడ్డి చెప్�
Karnataka | కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, విద్యా సంస్థలు
కరోనా కలకలం మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.