coronavirus | నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ�
Coronavirus | దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసుల్లో అత్యధికంగా 265 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
coronavirus | కనుమరుగైపోయిందని అనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెట్టిస్తున్నది. జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు ఇండియాలోనూ వ్యాపిస్తోంది. రాష్ట్రంలోనూ జ�
నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన రెండు రోజుల్లో 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ
Coronavirus | తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 19 యాక్టివ్గా ఉన్నాయి.
Coronavirus | భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు అమాంత పెరిగాయి. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ కొత్త వేరి�
JN.1 | కరోనా కొత్త వెరియంట్ జేఎన్.1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందుకు అన్ని చర్యలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రం�
JN.1 | కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ
Coronavirus | కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ జేఎన్.1పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ �
Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోం�
coronavirus | రోనాకు సంబంధించి ప్రతి కొత్త వేవ్ డిసెంబర్ లేదా శీతాకాలంలోనే మొదలయ్యాయని ఇన్సాకాగ్ అడ్వైజరీ బోర్డు కో చైర్ సౌమిత్ర దాస్ అన్నారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవని చెప్పారు. విమానాశ్రయాలు,